Breaking News

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశల లబ్దిదారుల… దంపతులకు సర్పంచ్ కానుక.. పల్లె గ్రామ సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజివ్…

విజయభారతి :ఆర్మూర్,జులై 05/

ఆర్మూర్ ఇంచార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాజీ మండల అధ్యక్షుడు ఎస్.కె చిన్నారెడ్డి ల ఆదేశాల మేరకు మండలంలోని పల్లె (హరిపూర్) గ్రామములో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం ఆదివారం గ్రామ సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజివ్ చేతులమీదుగా ఘనంగా ప్రారంభించి గృహప్రవేశాదారుల దంపతులకు సర్పంచ్ కానుకగా వస్త్రాలు అందజేశారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలని లక్ష్యంతో ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆమె ఈ
సందర్భంగా తెలిపారు పేదలకు సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందించి కుటుంబ ఆర్థిక సామాజిక అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆమె అన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సుఖశాంతులు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం లొ ఉప సర్పంచ్ సుంకపక రవి వార్డు మెంబర్లు ఎల్క శాంతి బేర చెంద్రశేఖర్ జోరిగే లావణ్య ఎం మధుమిత కె కవిత కొంపల్లి సుధాకర్ కొంపల్లి బుమేష్ తదితరులు పాల్గొన్నారు

పంట పొలంలో విషాదం.. విద్యుత్ ఘాతంతో కోటార్మూర్‌కు చెందిన

పల్లె గ్రామ సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజివ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *