Breaking News

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థినిలపై ఆగని అరాచకాలు

మదినగూడ బ్రాంచ్ లో వైస్ ప్రిన్సిపల్ శివ వేధింపులు తమను వేధిస్తున్నారంటూ కంటతడి పెట్టిన విద్యార్థులు ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; శ్రీ చైతన్య కాలేజీ అరాచకాలు...

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న టీయూడబ్ల్యూజే..!

శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో జర్నలిస్టు నాయకులు టీ ఎస్ యూడబ్లూజేయు నుండి టీయూడబ్ల్యూజే లో చేరిన పలువురు శేరిలింగంపల్లి జర్నలిస్టులు శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం...

భర్త వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్న భార్య

విడాకులు తీసుకున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య శేరిలింగంపల్లి మాదాపూర్ విజయ భారతి న్యూస్ ; భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న భర్త ప్రవర్తన మారలేదని ...

జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేసీఆర్ ను కలిసిన రవీందర్ యాదవ్

భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ కు కేసీఆర్ ప్రశంసలు కష్టపడిన ప్రతివారికి పార్టీలో గుర్తింపు దక్కుతుందని హామీ శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; భారాస అధినేత కేసీఆర్ ను శేరిలింగంపల్లి యువనేత...

అతివలకు అండగా సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లపుడు నిలుస్తుంది - జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిదేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి...

గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు: కమిషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్, విజయ భారతి డెయిలీ :   గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం అడిషనల్, జోనల్ కమిషనర్లతో...

హైదరాబాదులో 8 చోట్ల ఐటీ దాడులు

హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ దాడులు చేపట్టారు. గత కొంతకాలంగా గ్యాప్ ఇచ్చిన ఐటీ అధికారులు మరోసారి దాడులు చేపట్టారు. మంగళవారం రోజు ఉదయం హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఐటి సోదరులు చేపట్టారు....

రాష్ట్రస్థాయిలో ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి ప్రతిభ

పెద్దమందడి : పెద్దమందడి మండలంలోని మోజర్ల ఉద్యాన కళాశాల ప్రాంగణంలోని ఉద్యాన డిప్లమా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అభిలాష్ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలో జరిగిన టార్గెట్ బాల్ పోటీలలో పాల్గొని మహబూబ్నగర్...

సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

మదనాపురం( కొత్తకోట) :కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి క్రీడల్లో చక్కటి ప్రతిభను కనపరిచిన కే . నందిని l Bipc మరియుజి . లక్ష్మి 10 వ...

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కె.శశాంక. రంగారెడ్డి జిల్లా విజయభారతి డైలీ : ప్రజావాణికి (62 ) ఫిర్యాదులు ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులకు...