Breaking News

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి ప్రజా టైమ్స్ ఎడిటర్ గా పనిచేసిన రాములు గౌడ్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా విజయభారతి న్యూస్ ;

ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్ గుంత

రంగారెడ్డి జిల్లా సీనియర్ జర్నలిస్ట్ రాములు గౌడ్ మృతి పట్ల మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాలుగా ప్రజా టైమ్స్ ఎడిటర్ గా రంగారెడ్డి జిల్లాలో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు.రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమన్నారు. రాములు గౌడ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *