Breaking News

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి ప్రజా టైమ్స్ ఎడిటర్ గా పనిచేసిన రాములు గౌడ్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా విజయభారతి న్యూస్ ;

కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటన – “టీఆర్‌ఎస్: తెలంగాణ రాష్ట్ర సేన”

రంగారెడ్డి జిల్లా సీనియర్ జర్నలిస్ట్ రాములు గౌడ్ మృతి పట్ల మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాలుగా ప్రజా టైమ్స్ ఎడిటర్ గా రంగారెడ్డి జిల్లాలో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు.రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమన్నారు. రాములు గౌడ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *