Breaking News

ఇష్టం లేని పెళ్లి చేశారని భర్త చూస్తుండగానే 5వ అంతస్తు నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య

విజయ భారతి న్యూస్ ; ఇష్టం లేని పెళ్లి చేశారని హైదరాబాద్ లోని సుచిత్ర ఏరియాలో దుర్గా శ్రీదేవి అనే (25) నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు మేడపైకి వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో భర్త చూస్తుండగానే దుర్గా శ్రీదేవి, అపార్టుమెంట్ 5వ అంతస్తు పై నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. శ్రీదేవికి తాడేపల్లిగూడెంకు చెందిన వంశీకృష్ణతో అక్టోబర్ 16న వివాహమైంది.

ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్ గుంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *