బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

భద్రాద్రి జిల్లాలో దారుణం

భద్రాద్రి జిల్లాలో దారుణం

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి మూటగట్టిన ప్రియుడు

భద్రాద్రి జిల్లా విజయభారతి న్యూస్ ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాచినేని తండాలో స్వాతి అనే 32ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు 20 ముక్కలుగా నరికి చంపి మూటగట్టి పొలంలో పడేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని పార్వతి, రత్న కుమార్ దంపతుల వద్ద వీరభద్రం, స్వాతి కలిసి రూ.16 లక్షలు తీసుకున్నారు. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో రత్నకుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ డబ్బుల విషయంపై స్వాతి నిలదీయడంతో వీరభద్రం ఆమెను 20 ముక్కలుగా నరికి చంపేశాడు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…