బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

లగ చర్ల సంఘటన వెనక కేటీఆర్ హస్తం

లగ చర్ల సంఘటన వెనక కేటీఆర్ హస్తం

కొడంగల్ ను దత్తకు తీసుకున్న కేటీఆర్ మీ అభివృద్ధి ఎక్కడ?

ఎన్ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు సాయి ఓంకార్ గౌడ్

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ;
బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొడంగల్ నియోజకవర్గం ను కేటీఆర్ దత్తత తీసుకున్న తీసుకున్నారు. దత్తత తీసుకున్న కేటీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాగానే సీఎం సొంత నియోజకవర్గం అయినా కొడంగల్ ను అభివృద్ధిలో నడపాలని ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయడం కోసం భూసేకరణ చేపడితే అది ఎక్కడ విజయవంతమై ఆయనకు పేరు వస్తుందో అని కడుపు మంట తో టిఆర్ఎస్ పార్టీ కుట్రలు పండుతూ అక్కడ ఉన్న యువతను రెచ్చగొడుతూ దాడులకు ప్రేరేపిస్తున్నారని తాళ్లపల్లి సాయి ఓంకార్ గౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఫార్మా విలేజ్ ఏర్పాటు అభివృద్ధిని స్వాగతించాలని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి పందికొక్కుల మెక్కి తిన్నారు. ఇవాళ సీఎం అభివృద్ధి చేస్తా ఉంటే కడుపు మంట ఎందుకు అని ప్రశ్నించారు. 70 సంవత్సరాలుగా వెనకబడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మీరు చేసింది ఏంటి అంటే గాడిద గుడ్డు అని చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు పండిన కొడంగల్ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఉంటారని ఆయన అన్నారు.