బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలురంగారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ మహిళ అధ్యక్షురాలిగా బండారి లావణ్యకోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుదసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలురంగారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ మహిళ అధ్యక్షురాలిగా బండారి లావణ్యకోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలు
తెలంగాణ వార్తలు

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం…

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం…

విజయ భారతి న్యూస్ ; ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం
ఓ మహిళ సాధారణ కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఒడిశాలోని బెల్‌ఘర్ పంచాయతీ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన కంస రంజితా మాఝి(26) పురిటినొప్పులతో బాధపడుతూ బెల్‌ఘర్‌లోనీ పీహెచ్‌సీలో చేరింది. వైద్యుడు సునా నర్సు సహకారంతో సాధారణ ప్రసవం చేయించారు. తక్కువ బరువుతో ముగ్గురు పసికందులు జన్మించారు. డాక్టర్‌ సునా తల్లిని, పసికందులను మెరుగైన చికిత్స కోసం బలిగుడలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారని అన్నారు.11-07-2025
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం
ఓ మహిళ సాధారణ కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఒడిశాలోని బెల్‌ఘర్ పంచాయతీ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన కంస రంజితా మాఝి(26) పురిటినొప్పులతో బాధపడుతూ బెల్‌ఘర్‌లోనీ పీహెచ్‌సీలో చేరింది. వైద్యుడు సునా నర్సు సహకారంతో సాధారణ ప్రసవం చేయించారు. తక్కువ బరువుతో ముగ్గురు పసికందులు జన్మించారు. డాక్టర్‌ సునా తల్లిని, పసికందులను మెరుగైన చికిత్స కోసం బలిగుడలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారని అన్నారు.

వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు