Breaking News

పచ్చర్ల గ్రామా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ అరవింద్ కు వినతి…

విజయభారతి : ఆలూరు న్యూస్

ఆలూర్ మండలం మాచర్ల గ్రామ సర్పంచ్ కట్ట నర్సయ్య, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ అభివృద్ధికి సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. మాచర్ల-వెల్మల్ లింక్ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు, గ్రామంలో వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య కు. శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *