Breaking News

అక్టోబర్‌లో పీఎం కిసాన్ 24వ విడత!.. ఈకేవైసీ తప్పనిసరి…

విజయభారతి : నిజామాబాద్ న్యూస్: జూలై 13

తాళ్లరాంపూర్ సర్పంచ్ పావని కుటుంబానికి ఆర్మూర్ మండల సర్పంచ్‌ల అండరూ… -50 వేల ఆర్థిక సహాయం అందజేత.. -బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ప్రజాప్రతినిధులు…

అక్టోబర్‌లో పీఎం కిసాన్ 24వ విడత!.. ఈకేవైసీ తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 23వ విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే, సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని, పీఎం కిసాన్ పోర్టల్‌లో ఈకేవైసీ పూర్తి చేయడం, బ్యాంక్ రికార్డులు సరిదిద్దుకోవడం వంటివి చేయాలని కేంద్రం సూచించింది. 24వ విడత నిధులు అక్టోబర్‌లో జమ కానున్నాయని తెలుస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేలు మూడు విడతలుగా అందిస్తున్నారు. నగదు పొందాలంటే ఈకేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్, ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *