Breaking News

రాష్ట్రంలో పడిపోతున్న భూగర్భ జలాలు.. ఆందోళనలో రైతులు….

విజయభారతి : నిజామాబాద్ న్యూస్ Jul 13, 2026,

తాళ్లరాంపూర్ సర్పంచ్ పావని కుటుంబానికి ఆర్మూర్ మండల సర్పంచ్‌ల అండరూ… -50 వేల ఆర్థిక సహాయం అందజేత.. -బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ప్రజాప్రతినిధులు…

రాష్ట్రంలో పడిపోతున్న భూగర్భ జలాలు.. ఆందోళనలో రైతులు
తెలంగాణ : రాష్ట్రంలో వానలు కురవకపోవడం, రిజర్వాయర్లు అడుగంటడంతో భూగర్భజలమట్టాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో వేసవిలో 6.22 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 9.34 మీటర్లకు చేరుకుంది. 13 జిల్లాల్లో 10 మీటర్లకంటే ఎక్కువ లోతుకు చేరుకున్నాయి. గోదావరి బేసిన్‌లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఆగిపోవడంతో చెరువులు, చెక్‌డ్యామ్‌లు అడుగంటుతున్నాయి. ప్రభుత్వం బరాజ్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులు, ప్రాజెక్టులు నింపితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *