*కల్వకుంట్ల కవిత ను కలిసిన మధినాగుడా గ్రామ ప్రజలు*
శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి నియోజకవర్గం మదినాగుడా డివిజన్ పరిధి నుండి కొంతమంది కల్వకుంట్ల కవిత ను తెలంగాణ జాగృతి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొల్లూరు కుమార్ కుర్మ, యాదగిరి, ఠాకూర్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ గౌడ్, ప్రభాకర్, పుల్లారావు, జగదీష్, కృష్ణ, విగ్నేష్, నవీన్, నిఖిల్ రెడ్డి, నరేష్, బాగయ్య, మహిళలు కొల్లూరు భారతి కుర్మ, జి. లావణ్య, రేణుక, రాములమ్మ, సావిత్రి, అరుణ, లక్ష్మీ, స్వప్న, నిర్మల, పి.లక్ష్మీ,శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి నియోజకవర్గం మదినాగుడా డివిజన్ పరిధి నుండి కొంతమంది కల్వకుంట్ల కవిత ను తెలంగాణ జాగృతి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు కుమార్ కుర్మ, యాదగిరి, ఠాకూర్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ గౌడ్, ప్రభాకర్, పుల్లారావు, జగదీష్, కృష్ణ, విగ్నేష్, నవీన్, నిఖిల్ రెడ్డి, నరేష్, బాగయ్య, మహిళలు కొల్లూరు భారతి కుర్మ, జి. లావణ్య, రేణుక, రాములమ్మ, సావిత్రి, అరుణ, లక్ష్మీ, స్వప్న, నిర్మల, పి.లక్ష్మీ,


