Breaking News

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట

BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు భారీ ఊరట

విజయ భారతి తెలంగాణ న్యూస్ ;
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక ఉపశమనం లభించింది.
▶ సీబీఐ అభియోగాలన్నింటిని కొట్టివేసిన కోర్టు
కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు రద్దు చేసింది.
▶ ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఉత్తర్వులు
ఈ మేరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
▶ సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసిన కోర్టు
కవితతో పాటు ఈ కేసులో ఉన్న మొత్తం 23 మంది నిందితులు తప్పు చేశారని నిరూపించే తగిన సాక్ష్యాలు లేవని కోర్టు పేర్కొంది.
▶ కవితకు క్లీన్ చిట్
కోర్టు నిర్ణయంతో కల్వకుంట్ల కవితకు ఈ కేసులో క్లీన్ చిట్ లభించినట్లైంది.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరాలి……….. బీజేపీ రాష్ట్ర నాయకులు శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *