Breaking News

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి

భావ ప్రకటన స్వేచ్ఛకు వికాసం కలిగించ వద్దు ఓ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి – సుప్రీంకోర్టు హెచ్చరిక

ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు.. విమర్శించినంత మాత్రాన కేసులు పెట్టడం తప్పు.

మురళి కృష్ణంరాజును పరామర్శించిన గిరిబాబు..

అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్‌పై యూపీ పోలీసులు నమోదు చేసిన FIRను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *