Breaking News

మళ్లీ రోడ్ ఎక్కిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు…

విజయభారతి: హైదరాబాద్ న్యూస్

మళ్ళీ రోడ్డెక్కిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు శనివారం నుండి మళ్ళీ రోడ్డెక్కాయి. ఇటీవల ఈ కంపెనీకి చెందిన కొన్ని ఎలక్ట్రిక్ బస్సులలో బ్యాటరీలు పేలి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో దాదాపు 500 ఎలక్ట్రిక్ బస్సులను TGSRTC తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే చైనా నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం ఆ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. 150 బస్సులలో ఎలాంటి లోపాలు లేవని సూచించడంతో వాటిని సికింద్రాబాద్‌లోని JBS నుండి వివిధ జిల్లాలకు నడపడం ప్రారంభించారు.

బీసీల అభ్యున్నతే దొడ్డి కొమురయ్య ఆశయాలకు నిజమైన గౌరవం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *