Breaking News

చెరువుల సంరక్షణ కోసమే హైడ్రా చర్యలు తీసుకుంటున్నాం – హైడ్రా కమిషనర్ రంగనాథ్

చెరువుల సంరక్షణ కోసమే హైడ్రా చర్యలు చేపడుతున్నాం - హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజయ భారతి న్యూస్ ; చెరువుల సంరక్షణ కోసమే హైడ్రా చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే...

సమగ్ర కుల గణన రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘాలు

శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ;తెలంగాణలో బీ.సీ. సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేతలు జూబ్లీహిల్స్ లోని తన...

మదినగూడ గ్రామంలో బతుకమ్మ పూలపండుగ సంబరాలు

శేరిలింగంపల్లి హఫీజ్ పేట్ విజయ భారతి న్యూస్ ; హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదినగూడ గ్రామంలో బతుకమ్మ పూలపండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 'బతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస...

మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న రిపోర్టర్ యూసఫ్ అరెస్ట్

మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న రిపోర్టర్ యూసఫ్ అరెస్ట్మీడియాలో రిపోర్టర్, అక్రిడేషన్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తానని మాటలు చెప్పిన వేములవాడ మండలం రుద్రవరం గ్రామం ఆర్అండ్ఆర్ కాలనీ చెందిన...

బొంతు కమలమ్మ దశదినకర్మ లో పాల్గొన్న జాతీయ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్య, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్

విజయభారతి న్యూస్: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తల్లి , చర్లపల్లి కార్పొరేటర్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బొంతు శ్రీదేవి యాదవ్ అత్తమ్మ బొంతు కమలమ్మ దశదిన కర్మ...

కేబినెట్లోకి కోమటిరెడ్డి మరో ముగ్గురికి ఛాన్స్

తెలంగాణ రాష్ట్రం విజయ భారతి న్యూస్ ; తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించడానికే రేవంత్ రెడ్డి...

అయ్యప్ప స్వామి దర్శనం రోజుకు 80 వేల మందికి మాత్రమే

అయ్యప్ప భక్తులకు షాకింగ్ న్యూస్ చెప్పింన కేరళ రాష్ట్ర ప్రభుత్వం. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి సంబంధించి కీలక మార్పులు చేసింది. గతంలో మాదిరి కాకుండా ఈసారి దర్శనంపై పలు ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం....

రైతుల ఫిర్యాదుతో కొల్లాపూర్ ఆర్డీవో సస్పెండ్

రైతుల ఫిర్యాదుతో కొల్లాపూర్ ఆర్డీవో సస్పెండ్ నాగర్ కర్నూలు జిల్లా విజయ భారతి న్యూస్ ; రైతుల ఫిర్యాదుతో ఆర్డిఓ ను సస్పెండ్ చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో చోటుచేసుకుంది....

హైడ్రా ఎఫెక్ట్‌తోనే తెలంగాణలో టీడీపీకి బలం పుంజుకుంటుందా చేకూరుతుందా…?

హైదరాబాద్ విజయభారతి న్యూస్ ; హైడ్రా ఎఫెక్ట్‌తోనే తెలంగాణలో టీడీపీకి బలం పుంజుకుంటుందాకొన్ని కొన్ని ఘ‌ట‌న‌ల‌కు కార్యాకార‌ణ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు. అక్క‌డి తెలుగుదేశం పార్టీ పుంజుకోవడానికి కూడా కార‌ణాలు...

శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి మాదాపూర్ విజయభారతి న్యూస్ ; మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు....