Breaking News

వేలంపాటలో వెండి నాణెం దక్కించుకున్న బండారు శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు

శేరిలింగంపల్లి మియాపూర్ విజయభారతి న్యూస్ ; మియాపూర్ డివిజన్ పరిధిలో గల మియాపూర్ యూత్ అసోసియేషన్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేసిన వెండి నాణెంను వేలంపాటలో బండారు శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు 223000 రూపాయలకు దక్కించుకున్నారు. లక్కీ డ్రాలో వెండి నాణెం ను గోల్కొండ రామకృష్ణ పొందారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సబ్యులు మరియు మియాపూర్ యూత్ అసోసియేషన్ సబ్యులు తదితరులు పల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలకు అవమానం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *