Breaking News

Live

దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…

దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ? దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు  దసరా పండుగ సెలవులకు ఊరు...

ఎస్ ఐ ఆర్ ప్రక్రియకై ప్రతి రెండు డివిజన్ లకు ఒక సూపర్వైజర్ నియామకం…. అర్బన్ నియోకజకవర్గ ఈఆర్ఓకో ఆర్డినేటర్ నియామకం…. అర్బన్ పిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ….

విజయభారతి: నిజామాబాద్ న్యూస్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో బి ఎల్ ఎ సూపర్వైజర్ ల సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా...

ఎస్ ఐ ఆర్ ప్రక్రియకై ప్రతి రెండు డివిజన్ లకు…. ఒక సూపర్వైజర్ నియామకం, అర్బన్ నియోకజకవర్గ … ఈఆర్ఓకో ఆర్డినేటర్ నియామకం…

అర్బన్ పిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి

ఆర్మూర్‌లో ఓటరు నమోదు గణన ఫారాల పంపిణీ… జెస్సు అనిల్ కుమార్ అందజేత

.. విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 6 రిపోర్టర్ సుంకరి గంగా మోహన్ ఆర్మూర్ పట్టణంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు...

విజ్ఞాన్ స్కూల్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: తెలంగాణ విద్యార్థి పరిషత్

విజయభారతి, భీమ్గల్: ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ పథకం కింద నిర్వహిస్తున్న విజ్ఞాన్ స్కూల్‌లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్...

భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలకు లింగంపల్లి నుండి వస్తున్న…. విద్యార్థులకు ఆటో సౌకర్యం కల్పించిన ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్

విజయభారతి : కామారెడ్డి న్యూస్ ; సుంకరి గంగా మోహన్.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ లింగంపల్లి గ్రామం నుండి భూంపల్లి పాఠశాలకు వస్తున్న 15 మంది విద్యార్థులకు వారి సౌకర్యార్థం కొరకు లింగంపల్లి...

భారీగా పెరిగిన చికెన్ ధరలు

విజయభారతి : హైదరాబాద్ న్యూస్ రిపోర్టర్ సుంకరి;గంగా మోహన్ ఇటీవల కాలంలో చికెన్‌ ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్‌ అందుబాటులో లేకుండా పోయింది.వారం రోజులుగా ధరలు పైపైకి ఎగబాకుతూ, ప్రస్తుతం...

విద్యార్థులకు చేయూతగా లక్ష్మీ చేయూత సంస్థ… గోనుగుప్పుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

విజయభారతి, భీమ్గల్, జూలై 6: రిపోర్టర్ గంగా మోహన్ భీమ్గల్ మండలంలోని గోనుగుప్పుల గ్రామంలో లక్ష్మీ చేయూత సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.విద్యార్థుల ఉన్నతికి తోడ్పడటంతో పాటు...

నిధులు ఇచ్చి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి….

జూలై 10 న నిర్వహించే వామపక్ష విద్యార్థి సంఘాల కేజీ టూ పీజీ బంద్ ను విజయవంతం చేయండి… విజయభారతి : నిజామాబాద్ న్యూస్ : రిపోర్టర్ గంగ మోహన్ వామపక్ష విద్యార్థి సంఘాల...

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఆర్మూర్ ఎమ్మెల్యే

విజయభారతి: ఆర్మూర్ న్యూస్: జూలై 6 గంగా మోహన్ అర్మూర్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సూరజ్ కుమారుడు, అల్లుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారి ఆరోగ్య పరిస్థితిని...

ఎంఐఎం ప్రయోజనాలకే రేవంత్ సర్కార్ పని చేస్తోందా? కిషన్ రెడ్డి విమర్శలు

విజయభారతి : హైదరాబాద్ న్యూస్: జులై :5 హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎం అంటే ప్రభుత్వానికి భయమా, ప్రేమా...

Breaking News