దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ? దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు దసరా పండుగ సెలవులకు ఊరు...
విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 17 రిపోర్టర్ సుంకరి గంగా మోహన్ ఆర్మూర్: పట్టు చేనేత సహకార సంఘం డైరెక్టర్గా నూతనంగా ఎన్నికైన రొటరియన్ ఖాందేశ్ సత్యంను రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్...
విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 17 నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్ 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న హర్యానా...
విజయభారతి ఆర్మూర్ న్యూస్, జూలై 17: ఆర్మూర్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ సందర్శించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. ప్రతి అర్హుడైన ఓటరు తన...
విజయభారతి శేరిలింగంపల్లి న్యూస్ ; శేరిలింగంపల్లి తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇంచార్జ్ గా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ను నియమించినందుకు టి ఆర్ ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితను శేరిలింగంపల్లి టి ఆర్...
విజయభారతి : ఆర్మూర్ నియోజకవర్గం న్యూస్ జూలై 14 ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ బుధవారం పలువురు బీజేపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన...
విజయభారతి ఆర్మూర్ న్యూస్, జూలై 14: ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. గ్రామస్థాయిలో...
విజయభారతి ఆర్మూర్ న్యూస్, జూలై 14: ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ (సర్వ శిక్షా అభియాన్) అధికారిణి హరిణి గురువారం...
విజయభారతి :ఆర్మూర్, న్యూస్ జూలై 14: ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో ఈ-ఎఫ్ డిజిటలైజేషన్ కార్యక్రమం పురోగతిని సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి కాలనీలో ఇంటింటికీ వెళ్లి...
విజయభారతి – ఆర్మూర్ న్యూస్ | జూలై 14 ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో మైనర్లు వాహనాలు నడపకుండా అరికట్టేందుకు రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టిందని మోటారు వాహనాల ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) ఈ. రాహుల్...
విజయభారతి : న్యూస్ నిజామాబాద్ జూలై 14 : ఎక్కడ కూడా తాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు....