దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ? దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు దసరా పండుగ సెలవులకు ఊరు...
విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 8 ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్...
విజయభారతి : హైదరాబాద్ న్యూస్ జూలై 8 మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ!Jul 08, 2026, మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ!తెలంగాణ : రాష్ట్రంలో ఎరువుల పంపిణీ బాధ్యతలను మహిళా స్వయం...
విజయభారతి :హైదరాబాద్ న్యూస్ Jul 08, 2026, పెరగనున్న హోమ్, కారు లోన్ ఈఎంఐలులోన్లు తీసుకున్న వారికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షాకిచ్చింది. రుణాలకు సంబంధించిన బెంచ్ మార్కెట్ వడ్డీ రేట్లను సవరించింది. ఎంపిక చేసిన...
విజయభారతి : హనుమకొండ న్యూస్ జూలై 8 హనుమకొండ జిల్లా: అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని బాలుడు నిరంజన్ మృతి చెందాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్...
విజయభారతి : హైదరాబాద్ న్యూస్ న్యూఢిల్లీ: తెలంగాణలో మెట్రో రైలు ప్రాజెక్టుల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ముందుకు సాగితే భారీ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు....
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును కాపాడాలి తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ విజయభారతి ; హైదరాబాద్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నెలల నుండి ప్రత్యేక ఓటర్ జాబితా...
విజయభారతి : ఆలూరు న్యూస్ ఆలూరు మండల కేంద్రంలోని మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయంలో (ప్రీ-ప్రైమరీ) బోధకులు మరియు ఆయాల నియామక ప్రక్రియలో భాగంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక జాబితాను మంగళవారం...
ఆర్మూర్ మండలం మంతెన గ్రామానికి చెందిన నక్కల సాయమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.1.75 లక్షల చెక్కును కాంగ్రెస్ నాయకులు, ఉజ్వల ట్రస్ట్ వ్యవస్థాపకులు మినీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంగళవారం...
విజయభారతి : నిజామాబాద్ న్యూస్ తెలంగాణప్రభుత్వ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 'ఇందిరా మహిళా శక్తి' (ఇందిరమ్మ మహిళా శక్తి) పథకం కింద నిజామాబాద్ జిల్లాలో అర్హులైన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ...
విజయభారతి : జక్రాన్ పల్లి న్యూస్ జక్రాన్పల్లి మండలం, బాలనగర్: జక్రాన్పల్లి మండలంలోని బాలనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో కల్కి గ్రిట్ ఫోర్స్ (కేజీఎఫ్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల చేతివ్రాత పుస్తకాలను...