సమగ్ర కుల గణనకు ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్
శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; సమగ్ర కుల గణన జరపాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. రాహుల్ గాంధీకి,...
