Breaking News

రాజకీయాలకు దూరంగా దగ్గుపాటి

రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కారంచేడులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యలు రాజకీయంగా ఇదే తన చివరి ప్రసంగమని వెల్లడి మిగతా జీవితాన్ని పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తానన్న నేత కోట్లు...

దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…

దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ? దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు  దసరా పండుగ సెలవులకు ఊరు...

హైడ్రా తలపెట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేయడమే...

హ్యాండ్ బాల్ జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు

హ్యాండ్ బాల్ జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ లో హన్మకొండ లో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన నలుగురు క్రీడాకారులు జాతీయస్థాయిలో హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు....

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి

భావ ప్రకటన స్వేచ్ఛకు వికాసం కలిగించ వద్దు ఓ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి – సుప్రీంకోర్టు హెచ్చరిక ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు.. విమర్శించినంత...

జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తాం -టీయుడబ్ల్యూజే(ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి

Bykumar kolluru  జర్నలిస్టుల సంక్షేమమమే ద్యేయంగా టీయుడబ్ల్యూజే(ఐ జెయు) పని చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి , రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్...

జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తాం -టీయుడబ్ల్యూజే(ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి

శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ;జర్నలిస్టుల సంక్షేమమమే ద్యేయంగా టీయుడబ్ల్యూజే(ఐ జెయు) పని చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి , రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని బాబు...

ముందు హైడ్రా ఆ తరువాతే ఎల్ ఆర్ ఎస్

తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ చేపట్టింది. కానీ హైడ్రా చర్యలతో ఆ ప్రక్రియపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్‌ కార్పోరేషన్ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల కారణంగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై అధికారులు...

శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు

సంగారెడ్డి జిల్లాలోని న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్ వేసిన‌ట్లు గుర్తింపు వెంచ‌ర్‌లోని అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిలో అధికారులు వైఎస్ఆర్ మంత్రివ‌ర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న శిల్పా మోహ‌న్ రెడ్డి ఏపీ మాజీ...

కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ జన్మదిన వేడుకలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన – బండి రమేష్

కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ;భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తన ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి ఉరికంబo ఎక్కిన గొప్ప ధీరోదాత్తుడు భగత్ సింగ్ అని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్...