బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని – రఘునాథ్ యాదవ్

దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని – రఘునాథ్ యాదవ్

శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన దివ్యాంగుల పట్టణ సమాఖ్య సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ ని కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం లో దివ్యాంగుల భవనం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ. దివ్యాంగులు ఎందులో తక్కువ కాదని, అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని దివ్యాంగుల భవనం ఏర్పాటు విషయంలో ప్రభుత్వ అధికారులతో మాట్లాడి భవనం ఏర్పాటు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో దివ్యాంగుల సంఘం అధ్యక్షులు అశోక్ కుమార్, విజయ్ కుమార్, వెంకటేష్, సాగర్, ఫకీర్, లక్ష్మి, రాజేశ్వరి, ఊర్మిళ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…