Breaking News

ఆలూరు స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 10 మందికి పైగా మృతి మరి కొంతమందికి తీవ్ర గాయాలు

విజయభారతి న్యూస్ రంగారెడ్డి జిల్లా ; రంగారెడ్డి జిల్లాలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద అదుపు తప్పిన లారీ ఫుడ్ పాత్పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్పాత్ పై కూరగాయలు అమ్మేవారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా మృతి చెందారు. దీంతో పాటు ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మురళి కృష్ణంరాజును పరామర్శించిన గిరిబాబు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *