Breaking News

హైదరాబాదులో 8 చోట్ల ఐటీ దాడులు

హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ దాడులు చేపట్టారు. గత కొంతకాలంగా గ్యాప్ ఇచ్చిన ఐటీ అధికారులు మరోసారి దాడులు చేపట్టారు. మంగళవారం రోజు ఉదయం హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఐటి సోదరులు చేపట్టారు....

రాష్ట్రస్థాయిలో ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి ప్రతిభ

పెద్దమందడి : పెద్దమందడి మండలంలోని మోజర్ల ఉద్యాన కళాశాల ప్రాంగణంలోని ఉద్యాన డిప్లమా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అభిలాష్ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలో జరిగిన టార్గెట్ బాల్ పోటీలలో పాల్గొని మహబూబ్నగర్...

సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

మదనాపురం( కొత్తకోట) :కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి క్రీడల్లో చక్కటి ప్రతిభను కనపరిచిన కే . నందిని l Bipc మరియుజి . లక్ష్మి 10 వ...

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కె.శశాంక. రంగారెడ్డి జిల్లా విజయభారతి డైలీ : ప్రజావాణికి (62 ) ఫిర్యాదులు ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులకు...

తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం

తిరుమల, సెప్టెంబర్ 23, 2024: తిరుమల ఆలయంలో శాంతి హోమం శాస్త్రోక్తంగా సోమవారం ఉదయం యాగశాలలో నిర్వహించబడింది. ఈ హోమం, శ్రీవారి భక్తుల సుఖ సంతోషాల కోసం మరియు లడ్డూ ప్రసాదాలు మరియు ఇతర నైవేద్యాల...

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ధర్మ టీచర్స్ యూనియన్ కృషి

బండారు శ్రీనివాసులు, డిటియు వనపర్తి జిల్లా కన్వీనర్ పానగల్ సెప్టెంబర్ 23: విజయభారతి డైలీ : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ధర్మ టీచర్స్ యూనియన్ ముందుగా కృషి చేస్తోందని డిటియు వనపర్తి...