Breaking News

ఆలూరు స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 10 మందికి పైగా మృతి మరి కొంతమందికి తీవ్ర గాయాలు

విజయభారతి న్యూస్ రంగారెడ్డి జిల్లా ; రంగారెడ్డి జిల్లాలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద అదుపు తప్పిన లారీ ఫుడ్ పాత్పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్పాత్ పై...

గన్నుతో కాల్చుకొని వాజేడు ఎస్సై ఆత్మహత్య

విజయ భారతి న్యూస్ ములుగు జిల్లా: ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు ముందు నిన్న ఓ...

కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్న గచ్చిబౌలి పోలీసుల

శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; కన్నడ సీరియల్ నటిశోభిత (32) ఆత్మహత్య కేసు పై గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం రోజు మధ్యాహ్నం శోభిత తన బెడ్రూంలో ఉరి వేసుకుని...

హైదరాబాద్ లో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య!

శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయ భారతి న్యూస్ ; గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆదివారం రోజు సాయంత్రం ఆత్మహత్య చేసుకొంది. కన్నడలో చాలా సీరియల్ లో నటించిన యాంకర్ శోభిత ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు...

విధులు ఒకచోట పైరవీలు మరోచోట

టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అతనికి ప్రత్యేక స్థానం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న్ ఉన్నతాధికారులు ఇతని తీరుపై సర్వత్ర చర్చ దాదాపుగా రెండు దశాబ్దాలు ఒకేచోట తిష్ఠ ఎన్నిసార్లు బదలాయించిన చందానగర్ సర్కిల్ పై...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ లను అందచేసిన హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్

శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; చందానగర్ డివిజన్ పరిధిలో గల గంగారాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు హోప్ ఫౌండేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ శనివారం రోజు యూనిఫామ్ లతో పాటు...

విద్యార్థిని పట్ల శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్ అసభ్య ప్రవర్తన

విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని శ్రీచైతన్య యాజమాన్యం విద్యార్థి సంఘాల ఆందోళన శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలలో విద్యార్థులపై వేధింపులు ఆత్మహత్యలు రోటీన్ గా మారాయి....

అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు భేరి ఆంజనేయులు యాదవ్ , పరిగి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బేరి రామచందర్ యాదవ్

వికారాబాద్ విజయభారతి న్యూస్ ; మిట్టకంకల్ గ్రామం పూడూరు మండలం వికారాబాద్ జిల్లాలోశ్రీ అయయప్పస్వామి మహా పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో చేవెళ్ల అయ్యప్ప స్వామి దేవాలయంలోని గురు...

మతం మారితే రిజర్వేషన్లు కట్ సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

బాస్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరు విజయభారతి న్యూస్ ; మతం మారడంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని తేల్చిచెప్పింది. దీంతో ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం మతం...