Breaking News

రాఘవేంద్ర కాలనిలో రాజ్యమేలుతున్న అక్రమ నిర్మాణాలు

టౌన్ ప్లానింగ్ అధికారుల వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి ఇష్టారాజ్యంగా అక్రమ అంతస్తుల నిర్మాణాలు చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల కు పరిమితమైన చైన్ మెన్ లక్ష్మీ నారాయణ -సమస్యలను పట్టించుకోవడం...

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి ప్రజా టైమ్స్ ఎడిటర్ గా పనిచేసిన రాములు గౌడ్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా విజయభారతి న్యూస్ ; రంగారెడ్డి జిల్లా సీనియర్ జర్నలిస్ట్ రాములు గౌడ్ మృతి పట్ల మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాలుగా ప్రజా...

నూతనంగా విచ్చేసిన ఉపాధ్యాయులకు స్వాగతం తెలుపుతూ సన్మానించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల సురభి కాలనీలో స్థానిక పేద ప్రజల పిల్లలు చదువుకు దూరం కావద్దనే సంకల్పంతో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సోషల్...

ఘనంగా కామ్రేడ్ ముద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి వేడుకలు

కామ్రేడ్ ఓంకార్ గారికి జోహార్లు భూమి కోసం భుక్తి కోసంవెట్టి చాకిరి విముక్తి కోసంనిజాం దొరలపై గురిపెట్టినతుపాకీ తూటా ఆయన ఆయన పేరు వింటేనిస్వార్ధత గుర్తుకు వస్తుందినిరాడంబరత్వంవుట్టి పడుతుంది ఆయన రాజకీయాలకువిలువలు అద్దినదురంధరుడుఅపర మేధావి...

భర్త వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్న భార్య

విడాకులు తీసుకున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య శేరిలింగంపల్లి మాదాపూర్ విజయ భారతి న్యూస్ ; భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న భర్త ప్రవర్తన మారలేదని...

గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలలో పాల్గొన్న బండి రమేష్

కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ;బోరబండ అల్లాపూర్ లో మంగళవారం రోజు రాత్రి జరిగిన గ్యార్మీ షరీఫ్ ఉత్సవాల్లో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముస్లిం...

గ్యార్వి ఉత్సవంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బాపూనగర్ ఈ హర్క మసీద్ దగ్గర, గుల్మోహన్ పార్క్ ఎదురుగా బాపూనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్వి షరీఫ్ ముభారక్ ఉత్సవాల్లో...

సద్భావన అవార్డు కార్యక్రమానికి బండి రమేష్ ని ఆహ్వానించిన కొప్పిశెట్టి రఘు

సద్భావన అవార్డు కార్యక్రమానికి బండి రమేష్ ని ఆహ్వానించిన కొప్పిశెట్టి రఘు కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ;ఈ నెల 19 న జరగనున్న సద్భావన అవార్డు కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్ నాయకుడు...

మోసపూరిత హామీలతో గెలిచే కాంగ్రెస్ లాంటి పార్టీలకు చంప పెట్టు లాంటిది. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన

https://www.nationalheraldindia.com/india/sc-forming-panel-to-examine-issue-of-freebies-by-political-parties-is-burial-by-committee-experts విజయ భారతి న్యూస్ ; (ఫ్లాష్ న్యూస్) ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించనున్న ఆల్ ఇండియా ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న నిర్ణయించింది. ఏ ప్రభుత్వం...

డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ‘డాక్టర్ కలాం లెగసీ హ్యాకథాన్ 2024 వుమెన్ ఇన్ రోబోటిక్స్’ పోస్టర్ ఆవిష్కరణ

శేరిలింగంపల్లి మాదాపూర్ విజయ భారతి న్యూస్ ; డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని, డాక్టర్ కలాం లెగసీ హ్యాకథాన్ 2024 – వుమెన్ ఇన్ రోబోటిక్స్ పేరుతో ప్రతిష్టాత్మక హ్యాకథాన్‌ను ప్రారంభించామని,ఈ కార్యక్రమం...