Breaking News

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న – తెలంగాణ జన సమితి పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జ్ ఇమామ్ హుస్సేన్

శేరిలింగంపల్లి హఫీజ్ పేట్ విజయభారతి న్యూస్ ;శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మధినాగుడా ద్వారక నగర్ కాలనీ శ్రీకృష్ణ దేవాలయంలొ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఉత్సవాలలో తెలంగాణ...

దర్జాగా రోడ్డు కబ్జా

పిర్యాదులు చేసిన పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు ! శేరిలింగంపల్లి చంధానగర్ విజయ భారతి న్యూస్ ; శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ పరిధిలో ఉన్న మదీనాగుడా జాతీయ రహదారి కి ఆనుకొని ఉన్న 450...

నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతు…

నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతు… ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర విడాలని నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని గోనుగోప్పుల గ్రామంలో...

విద్యార్థి ఉద్యమ నేత నేటి కలం యోధుల నేతగా

టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎండి సలీమ్ పాషా ప్రగతి రిసార్ట్స్ లో జరిగిన జిల్లా మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నిక హాజరైన మాజీ జాతీయ అధ్యక్షులు దేవులపల్లి అమర్,జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి,రాష్ట్ర...

*అక్రమా నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గోకుల్ ప్లాట్స్*

*అనుమతులు నిల్ అక్రమ నిర్మాణాలు ఫుల్* *జిల్లా కలెక్టర్ ఆదేశాలను బెకారత్* *చైన్మెన్ నుండి జోనల్ కమిషనర్ వరకు అందరిపై ఆరోపణలు* *అక్రమ నిర్మాణాదారులకు  జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల సహాయ సహకారాలు* శేరిలింగంపల్లి...

బయటపడ్డ నకిలీ 58,59 జీ ఓ నంబర్ల పట్టాలు

జిహెచ్ఎంసి అధికారుల ఫిర్యాదుతో నలుగురిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; శేరిలింగంపల్లి లో నకిలీ జి ఓ నెంబర్ల 58, 59 పట్టాల బాగోతం...

నిమ్మల దాత్రీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో 32 నిఘా నేత్రాల ఏర్పాటు.

నిఘా నేత్రాలను ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ అరికేపూడి గాంధీ శేరిలింగంపల్లి హఫీజ్ పేట్ విజయ భారతి న్యూస్ ;హఫీజ్ పేట్ గ్రామ యువ నాయకుడు నిమ్మల దాత్రీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో జనప్రియనగర్...

మనీ కోసమే మల్టీ స్పెషాలిటీలు…

వైద్యో నారాయణో హరి అన్నారు. పెద్దలు ఇప్పుడు దానికి విరుద్ధంగా ధనం వైద్య నారాయణోహరిగా మారింది.పేషెంట్ ప్రాణాలు కాదు వారికి పైసలే ముఖ్యం ఆదివారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం నిజామాబాద్ జిల్లా...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియామకం మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగి కీలక పదవులను నిర్వహించారు. ఆల్ ఇండియా ఎన్,ఎస్‌,యూఐ మరియు యూత్...

ఏసీబీ వలలో మరో లంచగొండి అధికారి!

ఏసీబీకి పట్టుబడ్డ గచ్చిబౌలి ఏడిఈ సతీష్ కుమార్ శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; గచ్చిబౌలి విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. 75 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన...