Breaking News

నేటి బాలలే రేపటి పౌరులు…

బడి బయట పిల్లలు48 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగింత కామారెడ్డి బ్యూరో, ఫిబ్రవరి 2 (విజయభారతి); కామారెడ్డి జిల్లాలో, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, లేబర్ సంబంధిత శాఖ అధికారులు కామారెడ్డి జిల్లాలో బడి బయట...

త్రివేణి టాలెంట్ స్కూల్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న త్రివేణి స్కూల్ డైరెక్టర్ వీరేంద్ర చౌదరి

త్రివేణి స్కూల్ ప్రిన్సిపల్ అనిత రావు ఆధ్వర్యంలో ఘనంగా సైన్స్ ఎక్స్పో శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ;శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ఉన్న త్రివేణి టాలెంట్ స్కూల్ విద్య సంస్థ లో శనివారం రోజు...

జాతీయ ఓటరు దినోత్సవం…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులు ఓటు హక్కు వినియోగించుకుంటూ ఓటు వేయడమే కాక ఎదుటి వ్యక్తికి దాని విలువ తెలియపరచి ఓటు వేయించాలని సంకల్పం భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే మన...

అర్హులందరికీ సంక్షేమ పథకాలు…

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే మా లక్ష్యం బాన్సువాడ శాసనసభ్యులు పోచారం.శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ బాన్సువాడ నియోజకవర్గం విజయ భారతి జనవరి 23.పరిధిలో బాన్సువాడ పట్టణంలో 13వ,...

తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కు మెట్టు సాయి కుమార్ గంగపుత్రకు కృతజ్ఞతలు తెలిపిన రాజేష్ ఖన్నా గంగపుత్ర

హైదరాబాద్ విజయభారతి న్యూస్ ; తెలంగాణ సచివాలయములో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి...

ప్రమాదంలో ప్రభుత్వ బ్యాంకులు

విజయభారతి న్యూస్ ; ప్రభుత్వ బ్యాంకులు ప్రమాదంలో పడ్డాయి. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను, పార్లమెంటరీ చర్చలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది నిజం. ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా తొలుత పెద్ద...

ఓయో రూమ్ అడ్డాగా మార్చుకొని గంజాయి సరఫరా

నిందితుల దగ్గర నుండి 3.625 గ్రాముల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు శేరిలింగంపల్లి కొండాపూర్ విజయభారతి న్యూస్ ; ఓయో రూమ్‌ అడ్డాగా చేసుకొని గంజాయి విక్రయాలు జరుపుతున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి ఎక్సైజ్...

ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు – గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేసిన తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు!

సంగారెడ్డి విజయభారతి న్యూస్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన అన్ని పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేసిన తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు. తీన్మార్ మల్లన్న టీమ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా...

రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా విజయభారతి న్యూస్ : మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కందుల మద్దతు ధర 7,550 రూపాయలుగా...

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు _ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్

విజయభారతి న్యూస్ ; తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ ఈ సందర్భంగా డాక్టర్.చంటి ముదిరాజ్...