Breaking News

ప్రమాదంలో ప్రభుత్వ బ్యాంకులు

విజయభారతి న్యూస్ ; ప్రభుత్వ బ్యాంకులు ప్రమాదంలో పడ్డాయి. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను, పార్లమెంటరీ చర్చలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది నిజం. ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా తొలుత పెద్ద...

ఓయో రూమ్ అడ్డాగా మార్చుకొని గంజాయి సరఫరా

నిందితుల దగ్గర నుండి 3.625 గ్రాముల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు శేరిలింగంపల్లి కొండాపూర్ విజయభారతి న్యూస్ ; ఓయో రూమ్‌ అడ్డాగా చేసుకొని గంజాయి విక్రయాలు జరుపుతున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి ఎక్సైజ్...

ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు – గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేసిన తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు!

సంగారెడ్డి విజయభారతి న్యూస్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన అన్ని పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేసిన తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు. తీన్మార్ మల్లన్న టీమ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా...

రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా విజయభారతి న్యూస్ : మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కందుల మద్దతు ధర 7,550 రూపాయలుగా...

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు _ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్

విజయభారతి న్యూస్ ; తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ ఈ సందర్భంగా డాక్టర్.చంటి ముదిరాజ్...

అక్రమ నిర్మాణాలపై హైడ్ర హుక్కు పాదం

అనుమతులు లేని భవనాలను కూల్చి వేస్తున్న హైడ్రా అధికారులు శేరిలింగంపల్లి మాదాపూర్ విజయభారతి న్యూస్ ; అందరికీ వీకెండ్‌ బ్రేక్‌ ఉంటుందేమో కాని తమకు మాత్రం 24/7 ఆన్ డ్యూటీ చేస్తాను అంటోంది హైడ్రా....

ప్రాణాపాయ స్థితిలో పసిపాప…

ప్రాణాపాయ స్థితిలో పసిపాప ప్రాణానికి ఆయుష్షు ను అందించండి నిరుపేద కుటుంబాన్ని పసికందు ప్రాణాన్ని నిలిపేందుకు చేయి చేయి కలుపుదాం తోచినంత సహాయం చేద్దాం.నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నేల్ (బి) గ్రామానికి చెందిన...

కురుమలు విద్యారంగంలో అభివృద్ధి చెందాలి – ఎగ్గ మల్లేశం కురుమ

హైదరాబాద్ తెలంగాణ విజయభారతి న్యూస్ ; కురుమలువిద్యారంగంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే వారికి రాజ్యాధికారం దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎగ్గా మల్లేశం కురుమ అన్నారు....

తెలంగాణ జనాభాలో 55 శాతం బీసీలే కులగణన సర్వేలో వెల్లడి

ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఇతరులు కలిపి 45 శాతంసర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘందీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే చాన్స్రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులపైనా కీలక...

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం..రైతు భరోసాపై కీలక ప్రకటన..!!

హైదరాబాద్ తెలంగాణ విజయ భారతి న్యూస్ ; నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన.. ఇవాళ మధ్యాహ్నం… నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. దీంతో రైతు భరోసాపై...