Breaking News

వివాహేతర సంబంధంతో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య?

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ;రాచకొండ పోలీసు కమీషనరేట్, మేడిపల్లి పోలీసు స్టేషను పరిధిలో శనివారం రోజు ఉదయం జనగామ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మేడిపల్లి...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హైదరాబాద్ విజయభారతి న్యూస్ ; జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రోజు సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ) 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్. హరీష్, దేవులపల్లి అమర్, ఐజేయు మాజీ అధ్యక్షులు, కే.విరాహత్ అలీ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు, కె.రాంనారాయణ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి, ఐజేయు, కె. సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఐజేయు, కల్కూరి రాములు, ఉప ప్రధాన కార్యదర్శి, టీయుడబ్ల్యూజే, కె. శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి, టీయుడబ్ల్యూజే, యం. వెంకట్ రెడ్డి, కోశాధికారి, టీయుడబ్ల్యూజే, ఏ. రాజేష్, బి. కిరణ్, గౌస్ మోహియుద్దీన్, అనీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, టీయుడబ్ల్యూజే, హెచ్.యూ.జే. అధ్యక్షులు, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.

నడిరోడ్డుపై భర్తను కొట్టి చంపిన భార్య

బాపట్ల జిల్లా విజయ భారతి న్యూస్ ;బాపట్ల జిల్లాలో కిరాతకం జరిగింది. నడిరోడ్డుపై భర్తను భార్య కొట్టి చంపిన ఘటన బాపట్ల జిల్లా లో చోటుచేసుకుంది. అమరేందర్ కుటుంబం కొంతకాలంగా బాపట్ల జిల్లా నిజాంపట్నం...

ప్రకృతి నియమాలను అయ్యప్పలు ఆచరిస్తారు – మహాపడి పూజ ఇరుముడి మహోత్సవంలో కాంగ్రెస్ నేతలు

విజయభారతి న్యూస్ ; ఏకభుక్త భోజనం, ఉపవాసం, బ్రహ్మాగడియాల్లో స్నానం పూజక్రతువు నిర్వహించడం అంతా ప్రకృతి నియమాలను పాటించటమేనని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.బడంగ్ పేట కార్పొరేషన్ నాదర్ గుల్...

బాక్స్ క్రికెట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

విజయ భారతి న్యూస్ ; కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని కూన కృష్ణా మహాలక్ష్మి నగర్, మెట్కాన్ గూడలో వివిఎం బాక్స్ క్రికెట్ ప్రారంభించిన కూన శ్రీశైలం గౌడ్.అనంతరం అక్కడున్న యువకులతో మాట్లాడుతూ… క్రీడల...

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కొలన్ హన్మంత్ రెడ్డి

విజయ భారతి న్యూస్ ; కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి...

2న ఏకసభ్య కమిషన్ రాక..

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడినిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ గారితో ఏర్పాటు చేసిన ఏక సభ్య...

ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు..

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కొండూర్ చౌరస్తా వద్దద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న నిందితుల అరెస్ట్ రిమాండుకు తరలింపు నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్ పరిది లో తేది 26.12.2024 గురువారం...

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు

విజయ భారతి న్యూస్ ; గురువారం రాత్రి ఆస్వస్థతకు గురైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...

రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెబుతూ మంత్రి పదవికి రాజీనామా చేయాలి – శేరిలింగంపల్లి సోషల్ మీడియా కన్వీనర్ కవి రాజ్

నిరసనలో పాల్గొని అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఎంబిసి చైర్మన్ జేరిపెట్టి జైపాల్ శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ;కేంద్ర హోంమంత్రి అమిత్ షా...