Breaking News

ఇకనుండి డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ ఆధార్ కార్డు కాదు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు

విజయ భారతి న్యూస్ ;ఒక వ్యక్తి వయస్సు నిర్ధార ణకు స్కూల్ సర్టిఫికెట్ ను ప్రామాణికంగా తీసుకోవా లని, సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయానికి రాకూడదని పేర్కొంది, పదవతరగతి ధ్రువీకరణ...

బిగ్​బాస్​ గంగవ్వపై కేసు నమోదు

విజయభారతి న్యూస్ ; బిగ్​బాస్​ అభ్యర్థి, మైవిలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన చిలక జోస్యం వీడియో గంగవ్వ కు సమస్య తెచ్చిపెట్టింది. యూట్యూబ్...

రంగారెడ్డి జిల్లాలో అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి.!రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడా మండల కేంద్రంలో రోడ్డుపై విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన!

Big breaking.. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినా విద్యార్థులు.! డిప్యూటేషన్ పై వెళ్లిన ఇద్దరు ఉపాధ్యాయులను తిరిగి రప్పించాలని డిమాండ్.! విజయ భారతి న్యూస్ ; రంగారెడ్డి జిల్లా షాద్ నగర్...

హాస్టల్ కిటికీలో నుంచి దూకి విద్యార్థి మృతి!

శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; హాస్టల్ కిటికీలో నుంచి దూకి విద్యార్థి మృతి చెందిన ఘటన మాదాపూర్ డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. హాస్టల్ యాజమాన్యానికితెలియకుండా స్నేహితులతో కలిసి బయటకు వెల్దామని కిటికీలో నుండి...

సరస్వతీ విద్యా మందిర్ అభివృద్ధికి 50 వేల విరాళం

విజయభారతి న్యూస్ ; దుండిగల్ సరస్వతి విద్యా మందిర్ అభివృద్ధికి సాహితీ కలివేముల చిరు కానుక బీజేపీ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మియాపూర్ నివాసితులు శ్రీ కలివేముల మనోహర్ గారి కుమార్తె సాహితీ...

అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదు: హైకోర్ట్ సంచలన తీర్పు..

విజయభారతి న్యూస్ ; ఇకపై అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదని తమిళనాడు హైకోర్ట్ సంచలన తీర్పును ఇచ్చింది. ఈ సంధర్బంగా హైకోర్ట్ తీర్పునిస్తూ "హిందూ ఆలయాలు పిక్నిక్ స్థలాలు కాదు, హిందూ దేవాలయాలు పవిత్రతకు...

2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు: ప్రహ్లాద్ జోషి

న్యూ ఢిల్లీ:భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ...

తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు.. నిర్వహణకు సర్వం సిద్ధం..!!

హైదరాబాద్‌ విజయభారతి న్యూస్ : తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్‌21 నుండి 27వ తేదీ వరకూ జరిగే మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌...

నారాయణ కాలేజీ హాస్టల్ లో విద్యార్థిని అనూష ఆత్మహత్య

విజయభారతి న్యూస్ ; బాచుపల్లి నారాయణ కాలేజ్ లో అనూష ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవులకు వెళ్ళిన అనూషనీ ఆదివారం రోజు మధ్యాహ్నం సమయంలో విద్యార్థినీ అనూషను...

వంట మనిషి అరాచకం పిండిలో మూత్రం కలిపి చపాతీల తయారీ

. విజయభారతి న్యూస్ ; వంట మనిషి అరాచకం పిండిలో మూత్రం కలిపి చపాతీల తయారీ చేస్తుంది. అయితే, ఇన్నేళ్లుగా ఆమె చేస్తున్న పాడుపనిని ఆ కుటుంబం గుర్తించలేకపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన...