Breaking News

రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెబుతూ మంత్రి పదవికి రాజీనామా చేయాలి – శేరిలింగంపల్లి సోషల్ మీడియా కన్వీనర్ కవి రాజ్

నిరసనలో పాల్గొని అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఎంబిసి చైర్మన్ జేరిపెట్టి జైపాల్ శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ;కేంద్ర హోంమంత్రి అమిత్ షా...

అద్దె చెల్లించడం లేదంటూ…

అద్దె చెల్లించడం లేదంటూ...ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన భవన యజమానినిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండల కేంద్రంలో ఎం,పీ,డీ,వో కార్యాలయానికి తాళం వేసిన భవన యజమాని. గత సంవత్సర కాలం నుండి కార్యాలయానికి అద్దె చెల్లించడం...

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి శేరిలింగంపల్లి మియాపూర్ విజయభారతి న్యూస్ ;భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో...

బోధించే గురువులే శిక్షిస్తారా…

స్కూల్ నుంచి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో దారుణం పాఠశాల నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని...

మాడల్‌ స్కూల్‌ టీచర్ల ఆందోళనబాట..

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఉద్యోగులు, సిబ్బంది ఒక్కొక్కరుగా ఆందోళన విజయ భారతి న్యూస్ ; ఇప్పటికే ఆశావర్కర్లు ఆందోళబాట పట్టగా, సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. మోడల్‌ స్కూల్‌ టీచర్లు కూడా...

తన ప్రాణం పోయినా సరే..

జమ్మూ కాశ్మీర్ లోని 30 మంది జవాన్ల ప్రాణాలు కాపాడి అమరుడైన సైనికుడు సుబ్బయ్యజమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న ఆర్మీ జవాన్ అనుకోకుండా ల్యాండ్‌మైన్ మీద పొరబాటున కాలు వేయడంతో...

తెలంగాణ ఓలింపిక్ ఆసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గా కొండ విజయ్ కుమార్

శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; తెలంగాణ ఓలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్షిగా తెలంగాణ హాకీ ప్రెసిడెంట్ (telangana hockey president) చందానగర్ కు చెందిన కొండ విజయ్ కుమార్ విజయం సాదించారు. బుధవారం...

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాల వేసిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

గజ్వేల్, 10 డిసెంబర్ 2024 (విజన్ ఆంధ్ర) : మూర్ఖత్వపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరాకాష్ట చర్యగా తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ హస్తం గుర్తు తల్లిని సెక్రటేరియట్ లో పెట్టిన...

పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ

గజ్వేల్ విజయభారతి న్యూస్ : త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి డీఎస్పీ మదనం గంగాధర్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో...

మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్నం...