Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కొలన్ హన్మంత్ రెడ్డి

విజయ భారతి న్యూస్ ; కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి...

2న ఏకసభ్య కమిషన్ రాక..

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడినిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ గారితో ఏర్పాటు చేసిన ఏక సభ్య...

ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు..

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కొండూర్ చౌరస్తా వద్దద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న నిందితుల అరెస్ట్ రిమాండుకు తరలింపు నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్ పరిది లో తేది 26.12.2024 గురువారం...

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు

విజయ భారతి న్యూస్ ; గురువారం రాత్రి ఆస్వస్థతకు గురైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...

రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెబుతూ మంత్రి పదవికి రాజీనామా చేయాలి – శేరిలింగంపల్లి సోషల్ మీడియా కన్వీనర్ కవి రాజ్

నిరసనలో పాల్గొని అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఎంబిసి చైర్మన్ జేరిపెట్టి జైపాల్ శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ;కేంద్ర హోంమంత్రి అమిత్ షా...

అద్దె చెల్లించడం లేదంటూ…

అద్దె చెల్లించడం లేదంటూ...ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన భవన యజమానినిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండల కేంద్రంలో ఎం,పీ,డీ,వో కార్యాలయానికి తాళం వేసిన భవన యజమాని. గత సంవత్సర కాలం నుండి కార్యాలయానికి అద్దె చెల్లించడం...

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి శేరిలింగంపల్లి మియాపూర్ విజయభారతి న్యూస్ ;భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో...

బోధించే గురువులే శిక్షిస్తారా…

స్కూల్ నుంచి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో దారుణం పాఠశాల నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని...

మాడల్‌ స్కూల్‌ టీచర్ల ఆందోళనబాట..

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఉద్యోగులు, సిబ్బంది ఒక్కొక్కరుగా ఆందోళన విజయ భారతి న్యూస్ ; ఇప్పటికే ఆశావర్కర్లు ఆందోళబాట పట్టగా, సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. మోడల్‌ స్కూల్‌ టీచర్లు కూడా...

తన ప్రాణం పోయినా సరే..

జమ్మూ కాశ్మీర్ లోని 30 మంది జవాన్ల ప్రాణాలు కాపాడి అమరుడైన సైనికుడు సుబ్బయ్యజమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న ఆర్మీ జవాన్ అనుకోకుండా ల్యాండ్‌మైన్ మీద పొరబాటున కాలు వేయడంతో...