Breaking News

తెలంగాణ తల్లి చిత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతీకగా చూపేట్లుగా రూపొందించబడింది

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ; తెలంగాణ తల్లి చిత్రంలో ఒక మహిళా ప్రతిమ ఉంది. ఆమె ఒక ఆధునిక భారతీయ స్త్రీ వేషంలో ఉంటుంది, ఆమె చేతల్లో వివిధ రకాల పంటల గింజలు...

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన ఆర్. ఆర్. ఆర్. బాధితులు, రైతులు

విజయ భారతి న్యూస్ ; ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని, ఎన్నికల తర్వాత మాట తప్పిన వైఖరిని మంత్రికి వివరించారు.సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి,...

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ : డిసెంబర్ 06రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా,ఆర్‌బీఐ, మరోసారి వడ్డీ రేట్లను యథాతథం గానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా...

డిసెంబర్ 22న పెళ్లిపీటలెక్కబోతున్న స్టార్ షట్లర్ పీవీ సింధు

విజయ భారతి న్యూస్ ;2సార్లు ఒలింపిక్ పతకాన్ని గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు డిసెంబర్ 22న రాజస్థాన్ లోని ఉదయపురలో పెళ్లి చేసుకోనున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న...

వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేసింది కేసీఆరే

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా వికలాంగులకే చేసిందేమీ లేదు మనోధైర్యంతో ప్రపంచాన్ని జయించే సత్తా ఉంది ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వారితో కలిసి కేక్ కట్ చేసిన...

ఆర్ లక్ష్మణ్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వాలి – భేరి రామచందర్ యాదవ్ డిమాండ్

శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; ఆర్ లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అఖిలభారత యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి గా యాదవ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడిన అన్ని...

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థినిలపై ఆగని అరాచకాలు

మదినగూడ బ్రాంచ్ లో వైస్ ప్రిన్సిపల్ శివ వేధింపులు తమను వేధిస్తున్నారంటూ కంటతడి పెట్టిన విద్యార్థులు ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; శ్రీ చైతన్య కాలేజీ అరాచకాలు...

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

హైదరాబాద్ పంజాగుట్ట విజయ భారతి న్యూస్ ; మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగళవారం రోజు కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు...

ఆలూరు స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 10 మందికి పైగా మృతి మరి కొంతమందికి తీవ్ర గాయాలు

విజయభారతి న్యూస్ రంగారెడ్డి జిల్లా ; రంగారెడ్డి జిల్లాలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద అదుపు తప్పిన లారీ ఫుడ్ పాత్పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్పాత్ పై...

గన్నుతో కాల్చుకొని వాజేడు ఎస్సై ఆత్మహత్య

విజయ భారతి న్యూస్ ములుగు జిల్లా: ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు ముందు నిన్న ఓ...