Breaking News

పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ

గజ్వేల్ విజయభారతి న్యూస్ : త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి డీఎస్పీ మదనం గంగాధర్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో...

మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్నం...

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

పఠాన్ చేరు విజయ భారతి న్యూస్ ; మంగళవారం రోజు బిఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు ట్రాబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా హరీష్ రావు తిరుమల...

మానవాక్కుల దినోత్సవం…

నిజామాబాద్ జిల్లా మానవ హక్కులు మానవులందరి గౌరవాన్ని రక్షించే ప్రమాణాలు మనిషి స్వతంత్రంగా జీవించి తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయి హక్కులు లేని మనిషి బానిసతో సమానం ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎలాంటి...

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలుగజ్వేల్, 09 డిసెంబర్ 2024 : తెలంగాణ రాష్ట్ర వర ప్రదాయిని, తెలంగాణ తల్లి, రాజ్యసభ సభ్యురాలు మాజీ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, సోనియా గాంధీ 78...

మెరుగైన వైద్యం అందాలి..

మెరుగైన వైద్య సేవలు అందజేయాలిబిజెపి మండల శాఖ అధ్యక్షులు అనుమల సంపత్ రెడ్డిగజ్వేల్ నియోజకవర్గం, 09 డిసెంబర్ 2024 : సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో రోజురోజుకు వైద్య సేవలు...

కొడుకుతో పాటు బావిలో దూకి తల్లి ఆత్మహత్య

వికారాబాద్ విజయ భారతి న్యూస్ ;వికారాబాద్ జిల్లా గేటువనంపల్లిలో దారుణం చోటు చేసుకుంది అరుంధ అనే మహిళ కొడుకు రిత్విక్తో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తమను బావి వద్దకు తీసుకెళ్లిన తల్లి,...

వికారాబాద్ మండల వ్యవసాయాధికారిగా ప్రసన్న లక్ష్మి

వికారాబాద్ విజయభారతి న్యూస్ ; రైతులకు వ్యవసాయంలో ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తామని,రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వికారాబాద్ మండల నూతన వ్యవసాయ అధికారి ప్రసన్న లక్ష్మి తెలిపారు.సోమవారం వికారాబాద్ మండల వ్యవసాయాధికారి గా...

సోనియా వల్లే తెలంగాణ…దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్న దేవత…నీలం మధు ముదిరాజ్..చిట్కుల్ గ్రామంలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు..

నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని తమ పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీ కే దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్...

కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు…కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డ్ 2.0 🪪 వెర్షన్‌ని ప్రకటించింది. అయితే దీని కోసం ప్రజలు ఏమీ చేయనవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి కొత్తగా అప్‌డేట్ చేసిన పాన్ కార్డ్‌ని ప్రభుత్వం నేరుగా మీ చిరునామాకు పంపుతుంది. సామాన్య ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాన్ కార్డ్ అప్‌డేట్ కోసం ఎటువంటి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ మెయిల్‌లకు సమాధానం ఇవ్వవద్దని ఏదైనా సమాచారం గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్ కాల్స్ కు ఎవరికి సమాధానం ఇవ్వద్దని ఓ,టీ,పీ,లను కూడా చెప్పవద్దని జాగ్రత్త వహించి, సైబర్ క్రైమ్ మోసాలను నివారించే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు ప్రజలు జాగ్రత్త వహించాలని అన్నారు.