Breaking News

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించాలి

పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ; పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సూచించారు....

ఐటి ఉద్యోగిని పై ఆటో డ్రైవర్ అఘాయిత్యం

గచ్చిబౌలి విజయ భారతి న్యూస్ ; ఐటి ఉద్యోగిని పై ఆటో డ్రైవర్ అఘాయిత్యనికి పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక...

ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ పూర్తి డీటైల్స్‌తో వెబ్‌సైట్ – ఇక ల్యాండ్ కొనేవారు జాగ్రత్తపడొచ్చు !

విజయ భరతి న్యూస్ ; హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదా స్థలం కొనుక్కునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని హైడ్రా గుర్తు చేసింది. హైదరాబాద్‌లో చాలావరకు చెరువులు, నాలాలను ఆక్రమించి...

వేలంపాటలో వెండి నాణెం దక్కించుకున్న బండారు శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు

శేరిలింగంపల్లి మియాపూర్ విజయభారతి న్యూస్ ; మియాపూర్ డివిజన్ పరిధిలో గల మియాపూర్ యూత్ అసోసియేషన్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేసిన వెండి నాణెంను వేలంపాటలో...

సమగ్ర కుల గణనకు ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; సమగ్ర కుల గణన జరపాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. రాహుల్ గాంధీకి,...

పండగ వేళ దుర్గమ్మే ఇంటికి వచ్చిందని .. చెత్త కుండీలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న ఎస్సై

విజయ భారతి న్యూస్ ; ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని సంబరపడతారు. ఆదిపరాశక్తిగా పూజిస్తారు. కానీ భూమ్మీద అడుగుపెట్టిన ఆ పసికందుకు చెత్తకుప్పే దిక్కైంది. తల్లి దగ్గర హాయిగా నిద్రించాల్సిన ఆ బిడ్డ.....

తెలంగాణలో సమగ్ర కులగణన.. ఇంటింటి సర్వే

తెలంగాణ విజయ భారతి న్యూస్ : సమగ్ర కులగణనపై రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు. సర్వే...

చెరువుల సంరక్షణ కోసమే హైడ్రా చర్యలు తీసుకుంటున్నాం – హైడ్రా కమిషనర్ రంగనాథ్

చెరువుల సంరక్షణ కోసమే హైడ్రా చర్యలు చేపడుతున్నాం - హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజయ భారతి న్యూస్ ; చెరువుల సంరక్షణ కోసమే హైడ్రా చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే...

సమగ్ర కుల గణన రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘాలు

శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ;తెలంగాణలో బీ.సీ. సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేతలు జూబ్లీహిల్స్ లోని తన...

మదినగూడ గ్రామంలో బతుకమ్మ పూలపండుగ సంబరాలు

శేరిలింగంపల్లి హఫీజ్ పేట్ విజయ భారతి న్యూస్ ; హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదినగూడ గ్రామంలో బతుకమ్మ పూలపండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 'బతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస...