Breaking News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ లను అందచేసిన హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్

శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; చందానగర్ డివిజన్ పరిధిలో గల గంగారాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు హోప్ ఫౌండేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ శనివారం రోజు యూనిఫామ్ లతో పాటు...

విద్యార్థిని పట్ల శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్ అసభ్య ప్రవర్తన

విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని శ్రీచైతన్య యాజమాన్యం విద్యార్థి సంఘాల ఆందోళన శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలలో విద్యార్థులపై వేధింపులు ఆత్మహత్యలు రోటీన్ గా మారాయి....

అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు భేరి ఆంజనేయులు యాదవ్ , పరిగి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బేరి రామచందర్ యాదవ్

వికారాబాద్ విజయభారతి న్యూస్ ; మిట్టకంకల్ గ్రామం పూడూరు మండలం వికారాబాద్ జిల్లాలోశ్రీ అయయప్పస్వామి మహా పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో చేవెళ్ల అయ్యప్ప స్వామి దేవాలయంలోని గురు...

మతం మారితే రిజర్వేషన్లు కట్ సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

బాస్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరు విజయభారతి న్యూస్ ; మతం మారడంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని తేల్చిచెప్పింది. దీంతో ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం మతం...

రాజేంద్రుని ఇలాకాలో జగన్నాథ్ ప్రతాప్ ల ప్రతాపం! అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యప్ప సొసైటీ

అనుమతులు నిల్ నిర్మాణాలు ఫుల్ చైన్మెన్ నుండి జోనల్ కమిషనర్ వరకు అందరిపై ఆరోపణలు అయ్యప్ప సొసైటీలో క్రమ నిర్మాణాలను ఆపేదేవరు అక్రమ నిర్మాణాదారులకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల సహాయ సహకారాలు శేరిలింగంపల్లి...

రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములను వదలని అక్రమార్కులు

కోట్ల విలువగల ప్రభుత్వభూమి మాయం మద్దతుగా నిలుస్తున్న రెవెన్యూ జిహెచ్ఎంసి అధికారులు అధికారులను అనుకూలంగా మార్చుకొని అక్రమ నిర్మాణాల జోరు ప్రైవేటు సర్వే నంబర్లు గా మారుతున్న ప్రభుత్వ సర్వే నంబర్లు మనీ మేక్స్...

తెలంగాణ వికలాంగులకమిషనర్ శైలజ కి వినతి పత్రం ఇచ్చిన మేకల అశోక్ కుమార్ ముదిరాజ్

హైదరాబాద్ రంగారెడ్డి విజయ భారతి న్యూస్ ; రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల సెక్షన్ ఆఫీస్ లో దివ్యాంగుల పై పనిచేయుటకు తగిన సిబ్బంది లేక పోవడం వలన దివ్యాంగులు అనేక సమస్యలపై...

విద్యార్థికి లయన్స్ క్లబ్ చేయూత

20 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించిన ఓఫ్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; విద్యాలో రాణిస్తున్న 7 వ తరగతి చిన్నారుడు సాయికృష్ణ కి...

వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి

శేరిలింగంపల్లి మియాపూర్ విజయభారతి న్యూస్ ; వాహనం ఢీకొని వృద్ధుడు మరణించిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 19 మంగళవారం...