Breaking News

దూపల్లిలో అక్రమ నిర్మాణాల కల్చివేత…

దూలపల్లి లో పైపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు విజయ భారతి/కుత్బుల్లాపూర్:అక్రమనిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ కృష్ణా రెడ్డి అన్నాడు,కొంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని దూలపల్లి పారిశ్రామిక వాడలో అనుమతిలేకుండా నిర్మిస్తున్న...

భూ కబ్జాదారునిపై కేసు నమోదు…

భూ కబ్జాదారునిపై దుండిగల్ లో కేసు నమోదు జర్నలిస్ట్ ను అసభ్య పదజాలంతో దూషించడంతో మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి కి ఫిర్యాదు డిసిపి ఆదేశాలు కోర్టు అనుమతి తో కేసు నమోదు చేసిన దుండిగల్...

బీడీ స్కాలర్షిప్ దరఖాస్తుల ఆహ్వానం…

బీడీ స్కాలర్షిప్ దరఖాస్తుల ఆహ్వానం… బీడీ కార్మికుల పిల్లల స్కాలర్షిప్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగలరు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో గల బీడీ కార్మికుల పిల్లల ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు...

మత్తు వీడండి డ్రగ్స్ నో చెప్పండి ఎస్సై విజయభాస్కర్…

"మత్తు వీడండి డ్రగ్స్ కి నో చెప్పండి"… అక్కన్నపేట ఎస్సై విజయభాస్కర్ మరమ్మత్తుల కోసం లక్ష రూపాయలు ఇచ్చిన గుండబోయిన శ్రీనుకు ప్రత్యేక కృతజ్ఞతలు.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ నాయక్ విజయభారతి న్యూస్.. జూన్...

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు…

జోగిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆందోల్ జోగిపేట్ మున్సిపల్ నియోజకవర్గం (విజయ భారతి) జూన్ 19; గురువారం జోగిపేట పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ...

ఒకే రోజు 5 పుణ్యక్షేత్రాలు…

27 నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు విజయ భారతి కుత్బుల్లాపూర్ : పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకబస్సులను ఏర్పాటు చేసిందని జీడిమెట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో...

ఓకే రోజు ఐదు పుణ్యక్షేత్రాలు…

27 నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు విజయ భారతి కుత్బుల్లాపూర్ : పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకబస్సులను ఏర్పాటు చేసిందని జీడిమెట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో...

ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ చౌదరి…

కుత్బుల్లాపూర్ మండలంలో అకస్మాత్ తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ మను చౌదరివిజయ భారతి/ కుత్బుల్లాపూర్కృషి, పట్టుదల, క్రమశిక్షణే మీ విజయానికి కారణమని, పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి, భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఇదే స్పూర్తితో చదువుకోవాలని...

పోలీస్ స్టేషన్లో రాంపుల సౌకర్యాలు…

పోలీస్ స్టేషన్లో దివ్యాంగులకు రాంపుల సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి దివ్యాంగుల సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా. ఆందోల్ జోగిపేట్ మున్సిపల్ నియోజకవర్గం (విజయ భారతి) జూన్ 17, దివ్యాంగుల హక్కుల చట్టం (ఎం...

కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన జోగినాథ్ గుప్తా..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం సమర్పిస్తున్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా. ఆందోల్ జోగిపేట్ మున్సిపల్ నియోజకవర్గం. (విజయ భారతి) జూన్ 15 ఎ ఎన్డీఎల్, 1:...